ప్రధాని మోదీ ఓ కర్మయోగి: పవన్ కళ్యాణ్

 

పవన్ కళ్యాన్ ఇంటర్యూ వీడియో

కడలి న్యూస్:-
ప్రధాని మోదీకి సౌత్ ఇండియా కష్టాలు తెలుసని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మన దేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలిపి జాతి గౌరవాన్ని ఇనుమడింప జేస్తున్నారని ఆయన చెప్పారు. 'మోదీ ఓ కర్మయోగి. అలసట లేకుండా దేశం కోసం నిరంతర కృషి చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన సెంగోల్ను పార్లమెంట్లో ప్రతిష్ఠించారు. మన ఐక్యత, సంప్రదాయం పట్ల ఆయనకు ఉన్న గౌరవానికి ఇది ఒక శక్తివంతమైన నిదర్శనం' అని ఆయన పేర్కొన్నారు.

కామెంట్‌లు