గాజువాక నియోజకవర్గ అభివృద్ధిపై క్షేత్రస్థాయి పర్యటన.. వీఎంఆర్డీఏ కమిషనర్తో కలిసి ప్రాంతాలను పరిశీలించిన పల్లా శ్రీనివాసరావు
కడలి న్యూస్, విశాఖపట్నం:– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వీఎంఆర్డీఏ కమిషనర్తో కలిసి గాజువాక నియోజకవర్గంలో ఈరోజు పర్యటించారు. వీఎంఆర్డీఏ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రతిపాదిత ప్రాజెక్టులు, మౌలిక వసతుల అవసరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. …
• kadali