ల‌డ్డూ క‌ల్తీ పేరుతో చంద్ర‌బాబు వికృత రాజ‌కీయాలు : వైసిపి విశాఖ జిల్లా అధ్యక్షులు కెకె.రాజు
–  - పాల‌న చేత‌కాక, హామీలు అమ‌లు చేయ‌లేక డైవ‌ర్ష‌న్ డ్రామాలు - ఏడాదిన్న‌ర‌గా శ్రీవారి భ‌క్తుల మ‌నోభావాల‌తో కూట‌మి ఆట‌లు - తిరుమ‌ల‌పై చంద్రబాబు దుష్ప్ర‌చారాల‌కు మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌దు  : విశాఖప‌ట్నం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కెకె. రాజు   కడలి న్యూస్:– విశాఖ‌ప‌ట్నం:-  తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ ప…
చిత్రం
టౌన్ ప్లానింగ్ డైరీ, క్యాలెండర్ ను ఆవిష్కరించిన జీవీఎంసీ కమిషనర్
కడలి న్యూస్,  విశాఖపట్నం :–  ఏపీ  టౌన్ ప్లానింగ్ టెక్నికల్ అధికారుల  అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, జీవీఎంసీ డిప్యూటీ సిటీ ప్లానర్  కె వెంకటేశ్వరరావు సారధ్యంలో సోమవారం జీవీఎంసీ కార్యాలయంలో  జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ , జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ కె ప్రభాకర్ రావు, అదనపు కమిషనర్ డివి రమణమూర్తి ,…
చిత్రం
కమ్యూనిటీ భవనంను పునః ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
ఎమ్మెల్యే వంశీకృష్ణ చొరవతో ఏడు లక్షల వ్యయంతో ఆధునీకరణ చేసిన వేదాంత కంపెనీ నియోజకవర్గం లో ఆర్చులు, కమ్యూనిటీ హాల్ ల నిర్మాణంలో  గణనీయమైన పురోగతి ఎన్నికల హామీలో భాగంగా సామాజిక భవన నిర్మాణాలకు, ముఖ ద్వారాల నిర్మాణాలకు పెద్దపీట వేసిన ఎమ్మెల్యే కడలి న్యూస్,విశాఖపట్నం:–  వేదాంత విజిసిబి పోర్ట్ సహకారంతో  …
చిత్రం
జీవవైవిధ్య పరిరక్షణ కోసం గ్రీన్ సోల్జర్స్ కృషి అవసరం - ప్రతి విద్యార్థి గ్రీన్ సోల్జర్ కావాలి
- అడవుల పరిరక్షణ మానవాళి బాధ్యత - ఏ జీవి అంతరించిన నష్టం మానవాళి కే - జెవి రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీం   కడలి న్యూస్, విశాఖపట్నం:–   జీవవైవిద్య పరిరక్షణ కోసం గ్రీన్ సోల్జర్స్ కృషి అవసరం అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పేర్కొన్నారు. సోమవారం ఉదయ…
చిత్రం
సమగ్రమైన హెచ్ఐవి సంరక్షణ, చికిత్స' అనే అంశంపై శిక్షణా శిబిరం
కడలి న్యూస్, విశాఖపట్నం:–   ఆంధ్రప్రదేశ్ స్టేట్ కంట్రోల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెంబర్స్ కు, ప్రైవేట్ ఆరోగ్య సంస్థల నిర్వాహకులకు "సమగ్రమైన హెచ్.ఐ.వి సంరక్షణ, చికిత్స' అనే అంశం మీద శిక్షణా కార్యక్రమాన్ని   సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ భవనము, ప్రభుత్వ మానసిక వైద్యశాల  సమ…
చిత్రం
మలేషియాలో మోదీ సందడి.. UPI, కొత్త కాన్సులేట్ ప్రకటన
కడలి న్యూస్:–  మోదీ మలేషియా పర్యటన ఘనంగా సాగుతోంది. ఇరుదేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేసే కీలక ప్రకటనలు చేశారు. త్వరలోనే మలేషియాలో భారత డిజిటల్ పేమెంట్ సిస్టమ్ UPI లాంఛ్ కానుందని వెల్లడించారు. ఇండియన్ స్టూడెంట్స్ కోసం ‘తిరువళ్లువర్ స్కాలర్షిప్', మలేషియాలో కొత్త ఇండియన్ కాన్సులేట్ ఏర్పాటు చేయనున…
చిత్రం