బంగ్లాదేశ్ చెర నుంచి జిల్లా మత్స్యకారులు విముక్తి!
క్షేమంగా ఇళ్లకు చేరిన మత్స్యకారులు, కుటుంబాల్లో ఆనందం  విడుద‌లకు కేంద్ర  ప్ర‌భుత్వంతో నిరంత‌ర సంప్ర‌దింపులు జ‌రిపిన రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విశాఖలో ఘ‌న స్వాగతం ప‌లికి, నిత్యావ‌స స‌రుకులు అంద‌జేత. కడలి న్యూస్ విశాఖపట్నం:–  బంగ్లాదేశ్‌ నౌకాదళం చెరలో చిక్కుకున్న తొమ్మి…
చిత్రం
సూపర్ బజార్ సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
కడలి న్యూస్ విశాఖపట్నం:–  సూపర్ బజార్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ మంగ‌ళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలు, పత్రాల పరిశీలన, స్టాంప్ డ్యూటీ వసూలు విధానాలపై స‌మగ్రంగా పరిశీలించారు. ప్రజలకు అందుతున్న సేవల‌పై ఆరా తీశారు. ప్ర‌భుత్వ‌, ప్ర…
చిత్రం
భారత దేశీయ కందమూలాలు కాపాడుకుందాం -జెవి రత్నం, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ
- ప్రకృతి రైతులకు మాటంగు దుంపలు పంపిణీ  - మన దేశీయ విత్తనాలు సేకరించి కాపాడుకోవాలి  - పంటలకు ఉపకరించే జీవజాతులు కాపాడుకోవాలి  - జెవి రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ   కడలి న్యూస్ విశాఖపట్నం:–  భారత దేశీయ కందమూలాలు కాపాడుకుందాం అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్య…
చిత్రం
పంటలకు ఉపయోగపడే జీవులను కాపాడాలి. - జెవి రత్నం, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ
- డ్రోన్ లతొ విత్తనాలు చల్లి అడవులు పెంపొందించాలి  - తుప్పలు, డొంకలతో ఉన్న కొండల మీద, తీరం లో  చెట్లు పెంచాలి  - గ్రీన్ సోల్జర్స్ టీం లో చేరి పర్యావరణ హితంగా జీవించండి  - జెవి రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ   కడలి న్యూస్:–  పంటలకు ఉపయోగపడే పక్షులు, ఇతర జీవులను కాపాడుకోవాలి…
చిత్రం
ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం అవసరం -డాక్టర్ శశిప్రభ, సిఇఒ, సిఫా ట్రస్ట్
- విత్తనాలు ఇచ్చి పుచ్చుకునే విధానం అమలు చేయాలి - దేశీయ విత్తన సంపత్తిని కాపాడుకోవాలి. - జలవనరులను సద్వినియోగం చేసుకోవాలి   - డాక్టర్ శశిప్రభ, సిఇఒ, సిఫా ట్రస్ట్    కడలి న్యూస్ :– ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం అవసరం అని సిఫా ట్రస్ట్ సిఇఒ డాక్టర్ శశిప్రభ అన్నారు. శనివారం ఉదయం అల్లూరి సీతారామరాజు …
చిత్రం
విశాఖ దక్షిణలో పెన్షన్ దారులకు నగదు అందజేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
కడలి న్యూస్, విశాఖపట్నం:–  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఎన్టీఆర్ భరోసా' సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ 36వ వార్డు పరిధిలో ఎ వి ఎన్ కాలేజీ ఎదురుగా నివసిస్తున్న పలువురు లబ్ధిదారులకు పెన్షన్ నగదును అందజేశారు. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం…
చిత్రం