జగన్నాథుని రథయాత్రలో పాల్గొన విశ్వ దేవుడి ఆశీస్సులు పొందండి...
కడలి న్యూస్, విశాఖపట్నం:- జగన్నాథుని రథయాత్ర ఒడిశాలోని పూరీలో జరిగే ప్రధాన హిందూ పండుగ. ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర జూలై 7తేదీ ఆదివారం నుంచి ప్రారంభమై జూలై 16వ తేదీన ముగుస్తుంది. ఈ పవిత్రమైన యాత్రలో జగన్నాథుడు, బలరాముడు, తన సోదరి సుభద్ర కూడా ఉంటారు. ఈ జగన్నాథుని రథయాత్రలో పాల్గొనడం వల్ల అన్న…