టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ చోడే వెంకట పట్టాభిరామ్
కడలి న్యూస్,విశాఖపట్నం:– తనపై నమ్మకముంచి టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ గా నియమించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడకి మంచి పేరు తెచ్చేలా కష్ట పడి పనిచేస్తానని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి చోడె వెంకట పట్టాభిరామ్ పేర్కొన్నారు. ఋషికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఆయన ట…