రేపే(జులై12) విశాఖ బీచ్ రోడ్డులో హర్ ఘర్ తిరంగా యాత్ర
కాళీమాత ఆలయం నుంచి అట్టహాసంగా ప్రారంభంకానున్న బైక్ ర్యాలీ ప్రజలు, యువత భాగస్వామం కావాలని.. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పిలుపు కడలి న్యూస్, విశాఖపట్నం:– భారత స్వాతంత్ర్యానికి 79 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు చేపట్టిన "హర్ ఘర్ తిరంగా…